173వ షోరూం ప్రారంభించిన 'మలబార్'
- March 26, 2017మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ, బహ్రెయిన్లో కొత్తగా తన షోరూంని ప్రారంభించింది. మార్చ్ 23న టెంపుల్ రోడ్లో ఈ షోరూంని ప్రారంభించారు. మలబార్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అబ్దుల్ సలామ్ కెపితో కలిసి హేషామ్ జాల్ ఖలీఫా జాల్ అల్ బుఫ్లాసెహ్ ఈ షోరూంని ప్రారంభించడం జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఇది మలబార్ గ్రూప్కి చెందిన 173వ షోరూం. ప్రారంభోత్సవ ఆఫర్లో భాగంగా, జ్యుయెలరీ కొనుగోలు చేసిన ప్రతి కొనుగోలుదారుడికీ ఖచ్చితమైన బహుమతిని అందజేస్తున్నారు. అలాగే గోల్డ్ ఎక్స్ఛేంజ్పై జీరో డిడక్షన్, 8 గ్రాముల గోల్డ్ కాయిన్స్పై జీరో మేకింగ్ ఛార్జెస్ని ఆఫర్గా ప్రకటించారు నిర్వాహకులు. ఈ ఆఫర్ ఏప్రిల్ 1 వరకు అందుబాటులో ఉంటుంది.
తాజా వార్తలు
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు
- వాట్సాప్లో కొత్త ప్రైవసీ ఫీచర్..
- భారత్లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వ్యాలెట్’
- రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
- గురుద్వారా సందర్శన..పాయసం వడ్డించిన ప్రధాని మోడీ
- Dh4,000కే GCC టూర్..యూనిఫైడ్ టూరిస్ట్ వీసా!
- హెయిర్ స్ట్రెయిట్నింగ్ తో కిడ్నీ సమస్యలు..?
- బహ్రెయిన్ లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
- జోర్డాన్ 'ఈగర్ లయన్ 2024'లో సౌదీ సాయుధ దళాలు