చిరు, వెంకీ లు కలిసి బుల్లి తెరపై సందడి
- March 26, 2017
టాలీవుడ్ లో సీనియర్ హీరోలైన చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున ఒకే వేదిక మీద కనిపిస్తే.. ఆ ఫ్రేమ్ కు వచ్చే అందం, సందడి వేరు.. కాగా ఈ సీనియర్ హీరోలు మల్టీస్టారర్ సినిమాలు చేయాలని పరిశ్రమ కోరుకొంటుంది.. కాగా మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ లు ఒకే వేదికపై కనువిందు చేయనున్నారు.. కాగా వెండి తెరపై కాదు.. బుల్లి తెరపై.. వీరిద్దరూ కలిసి కనువిందు చేయనున్నారు.. మీలో ఎవరు కోటీశ్వరుడు షో లో చిరంజీవి తో కలిసి వెంకటేష్ పాల్గొననున్నారు. గురు సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 31 న రిలీజ్ కానున్నది.. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా మా టీవీ వారి మీలో ఎవరు కోటీశ్వరుడు షో లో వెంకీ పాల్గొననున్నారు.. త్వరలో చిరు, వెంకీలు కలిసి బుల్లి తెరపై సందడి చేయనున్నారు.
తాజా వార్తలు
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!
- దోహాలో ఖతార్-భారత్ మధ్య ఇంధన చర్చలు..!!
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం









