చిరు, వెంకీ లు కలిసి బుల్లి తెరపై సందడి
- March 26, 2017టాలీవుడ్ లో సీనియర్ హీరోలైన చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున ఒకే వేదిక మీద కనిపిస్తే.. ఆ ఫ్రేమ్ కు వచ్చే అందం, సందడి వేరు.. కాగా ఈ సీనియర్ హీరోలు మల్టీస్టారర్ సినిమాలు చేయాలని పరిశ్రమ కోరుకొంటుంది.. కాగా మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ లు ఒకే వేదికపై కనువిందు చేయనున్నారు.. కాగా వెండి తెరపై కాదు.. బుల్లి తెరపై.. వీరిద్దరూ కలిసి కనువిందు చేయనున్నారు.. మీలో ఎవరు కోటీశ్వరుడు షో లో చిరంజీవి తో కలిసి వెంకటేష్ పాల్గొననున్నారు. గురు సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 31 న రిలీజ్ కానున్నది.. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా మా టీవీ వారి మీలో ఎవరు కోటీశ్వరుడు షో లో వెంకీ పాల్గొననున్నారు.. త్వరలో చిరు, వెంకీలు కలిసి బుల్లి తెరపై సందడి చేయనున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు