చిరు, వెంకీ లు కలిసి బుల్లి తెరపై సందడి

- March 26, 2017 , by Maagulf
చిరు, వెంకీ లు కలిసి బుల్లి తెరపై  సందడి

టాలీవుడ్ లో సీనియర్ హీరోలైన చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున ఒకే వేదిక మీద కనిపిస్తే.. ఆ ఫ్రేమ్ కు వచ్చే అందం, సందడి వేరు.. కాగా ఈ సీనియర్ హీరోలు మల్టీస్టారర్ సినిమాలు చేయాలని పరిశ్రమ కోరుకొంటుంది.. కాగా మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ లు ఒకే వేదికపై కనువిందు చేయనున్నారు.. కాగా వెండి తెరపై కాదు.. బుల్లి తెరపై.. వీరిద్దరూ కలిసి కనువిందు చేయనున్నారు.. మీలో ఎవరు కోటీశ్వరుడు షో లో చిరంజీవి తో కలిసి వెంకటేష్ పాల్గొననున్నారు. గురు సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 31 న రిలీజ్ కానున్నది.. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా మా టీవీ వారి మీలో ఎవరు కోటీశ్వరుడు షో లో వెంకీ పాల్గొననున్నారు.. త్వరలో చిరు, వెంకీలు కలిసి బుల్లి తెరపై సందడి చేయనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com