రమదాన్ కానుక: 977 మంది ఖైదీలకు క్షమాభిక్ష
- May 25, 2017 977 మంది ఖైదీలకు క్షమాభిక్ష
ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, 977 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు. పలు కేసుల్లో వీరంతా దోషులుగా తేలి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. రమదాన్ సందర్భంగా వీరికి క్షమాభిక్ష లభించింది. ఖైదీలు క్షమాభిక్ష పొందిన అనంతరం జైలు నుంచి విడుదలై, సాధారణ వ్యక్తుల్లా జీవనం సాగించడానికి ఆస్కారం ఏర్పడుతుంది. వారంతా సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరించాలని ప్రెసిడెంట్ సూచించారు. ప్రెసిడెంట్ ఇచ్చిన క్షమాభిక్షతో ఖైదీల కుటుంబాల్లో ఆనందాలు విరజిమ్మనున్నాయి.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన