భవనం పై నుంచి పడి వ్యక్తి మృతి
- May 25, 2017షార్జా:34 ఏళ్ళ పాకిస్తానీ వర్కర్, ఓ భవనం ఐదవ అంతస్తు నుంచి కిందకి పడి చనిపోయారు. ఈ ఘటన అల్ బతీన్ ప్రాంతంలో చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం నుంచి ఆ వ్యక్తి కింద పడ్డారు. ఈ ఘటన గురించి కన్స్ట్రక్షన్ కంపెనీ మేనేజ్మెంట్, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీస్ పెట్రోల్, అంబులెన్స్, సిఐడి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని ఫోరెన్సిక్ లేబరేటరీకి తరలించారు. కన్స్ట్రక్షన్ కంపెనీ మేనేజ్మెంట్ని పోలీసులు విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో సైకిళ్లు, స్కూటర్ల కోసం మల్టీయూజ్ ట్రాక్
- సౌత్ అల్ బతినా గవర్నరేట్లో అగ్నిప్రమాదం
- కింగ్ సల్మాన్ కు వైద్య పరీక్షలు
- నకిలీ వర్క్ పర్మిట్లు సేల్..ఇద్దరు అరెస్ట్
- మారిటైమ్ సేఫ్టీ నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- ఇరాన్ అధ్యక్షుడు రైసీహెలికాప్టర్ ప్రమాదంలో మృతి..!
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..