కువైట్ లో డ్రగ్స్ రవాణా చేస్తున్న పావురం అరెస్టు
- May 25, 2017కువైట్: కస్టమ్స్ అధికారులు కువైట్లో ఓ పావురాన్ని అరెస్టు చేశారు.. అధికారులు మొదట పావురాన్ని చూసి పట్టించుకోలేదు. పావురం మరోసారి అదే మార్గంలో కన్పించటంతో అనుమానం వచ్చి దాన్ని పట్టుకున్నారు.. పావురంపైభాగన డ్రగ్స్ పెట్టి ఇరాక్ నుంచి అక్రమంగా రవాణా చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు.. పావురం పైభాగంలో అమర్చి 178 డ్రగ్స్ బిళ్లలను స్వాధీనం చేసుకున్నారు.. ఇదిలా ఉండగా, పాకిస్థాన్కు సమాచారం చేరవేస్తున్నాయన్న కారణంతో భారత పోలీసులు కశ్మీర్ లోయ వెంబడి 150 పావురాళ్లను పట్టుకున్న విషయం విదితమే.
తాజా వార్తలు
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం