సింధుకు 'స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్' అవార్డు
- June 25, 2017హైదరాబాద్: స్పోర్ట్స్ జర్నలిస్ట్స్ ఫె డరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ జేఎఫ్ఐ) ప్రతి ఏడాది ప్రకటించే 'స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్' అవార్డుకు భారత ఏస్ షట్లర్, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు ఎంపికైంది. ఆదివారం హైద రాబాద్లో జరిగిన ఎస్జేఎఫ్ఐ వార్షిక సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకు న్నారు. భారత జూనియర్ హాకీ జట్టును 'బెస్ట్ టీమ్ ఆఫ్ ద ఇయర్' అవార్డు వరించింది. గత డిసెంబర్లో లక్నో వేదికగా జరిగిన జూనియర్ ప్రపంచకప్లో భారత హాకీ జట్టు విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. గతేడాది జూలై నుంచి ఈ సంవత్సరం జూన్ వరకు ప్రదర్శనను పరిగణనలోకి తీసుకొని ఈ అవార్డులకు ప్రకటిం చారు. ఇక సెప్టెంబర్లో ఈ అవార్డులు ప్రదానం చేయనున్నారు.
తాజా వార్తలు
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం
- కొనసాగుతున్నమూడో విడత పోలింగ్..