పనీర్ దిల్కుష్
- July 22, 2017కావలసిన పదార్థాలు: పనీర్ - 100 గ్రా., పిస్తా -50 గ్రా., చీజ్ - 20 గ్రా., టమోటా గుజ్జు - 200 గ్రా., మొక్కజొన్న పిండి -10 గ్రా., పచ్చిమిర్చి తరుగు - 10గ్రా., యాలకుల పొడి - 10 గ్రా., మిరియాల పొడి - 5 గ్రా., గరం మసాలా పొడి - 5 గ్రా., మెంతి ఆకు - 5 గ్రా., అల్లం వెల్లుల్లి పేస్టు - 50 గ్రా., తాజాక్రీమ్ - 30 గ్రా., నూనె- 20 గ్రా., ఉప - రుచికి తగినంత, కుంకుమపువ్వు - 4 కాడలు.
తయారుచేసే విధానం: పనీర్ను మెత్తగా చేసి మొక్కజొన్నపిండి, చీజ్లతో కలిపి ముద్దలా చేసి 7 సమభాగాల ఉండలుగా చేసుకోవాలి. వాటికి పిస్తా పపని అక్కడక్కడా గుచ్చి పక్కనుంచుకోవాలి. దళసరి అడుగున్న కడాయిలో అల్లం వెల్లుల్లి పేస్టుని వేగించాలి. తర్వాత టమోటా గుజ్జుని కలిపి, మిగతా పదార్థాలన్నీ వేయాలి. పనీర్ ఉండల్ని కూడా ఇందులో కలిపి 10 నిమిషాల పాటు ఉడికించాలి. దించేముందు క్రీమ్ వేసి, కుంకుమ పువ్వుతో అలంకరించాలి.
తాజా వార్తలు
- కాలిఫోర్నియా లాంగ్ బీచ్లో కాల్పుల కలకలం
- ఉమ్ రామూల్, అల్ బర్షాలోని ఆర్టీఏ కేంద్రాలు అప్గ్రేడ్
- దుబాయ్ కు పోటెత్తుతున్న భారతీయులు..!
- సౌదీ రాజుకు HM సుల్తాన్ సంతాపం
- టాప్ 20 ప్రపంచ కార్ మార్కెట్లలో సౌదీ అరేబియా
- ఇన్వెస్ట్ స్కామ్..బౌన్స్ చెక్కు జారీ చేసిన వ్యక్తికి జైలు శిక్ష
- యూఏఈలో వేసవి ప్రారంభం వరకు వర్షాలు..!
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..