టెంపరరీ పెయింట్ని తొలగించాలి: ఆర్ఓపి
- July 26, 2017కొందరు కార్ల యజమానులు దోహార్కి వెళ్ళి వచ్చే క్రమంలో ఇసుక నుంచి తమ వాహనాలకు రక్షణ కల్పించే క్రమంలో, ప్రత్యేకమైన తాత్కాలిక పెయింట్స్ వేయిస్తున్నారు. అయితే, తిరిగి వచ్చాక కూడా వాటిని తొలగించకపోవడం పట్ల రాయల్ ఒమన్ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్లో ఎక్కువమంది విజిటర్స్ మస్కట్ నుంచి సలాలాకి వెళుతున్నారనీ, సుమారు వెయ్యి కిలోమీటర్ల మేర ప్రయాణం చేయాల్సి ఉంటుందనీ, ఈ నేపథ్యంలో వాహనాలకు ఇసుక నుంచి రక్షణ కోసం ప్రత్యేకమైన తాత్కాలిక పెయింట్స్ వేయిస్తున్నారని పోలీసులు చెప్పారు. తేలిగ్గా ఈ పెయింట్ని తొలగించడానికి వీలుంది.
తాజా వార్తలు
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..