ఒక కారు కంటే ఎక్కువ కార్లను కలిగి ఉన్న నిర్వాసితులపై నిషేధ ప్రతిపాధన
- October 12, 2017కువైట్ : జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాహనాల సంఖ్య మరియు దేశం యొక్క రహదారుల సామర్ధ్యంపై ఒక అధ్యయనం పూర్తి చేసింది. దేశంలోని బెడోన్ నివాసితులపై విధించిన నిషేధం మాదిరిగానే జీసీసీ జాతీయులు, అరబ్బులు మరియు ఇతర విదేశీయులకు ఒకటి కంటే ఎక్కువ కార్లను కలిగి ఉన్నవారిని దేశం నుండి నిషేధించాలని ఈ అధ్యయనం సిఫార్సు చేసింది. ఈ అధ్యయనం ప్రకారం 1.2 మిల్లియన్ వాహనాలను మాత్రమే రోడ్లపై తిరిగే సామర్ధ్యం కలిగి ఉంటె , అందుకు మించి 1.9 మిలియన్ల వాహనాలు దేశంలోని రహదారులపై తిరుగుతూ పలు రోడ్లపై తీవ్ర వత్తిడిని కలిగిస్తున్నాయని తెలిపింది. ఆ అధ్యయనం ప్రకారం దేశీయ కార్ల నమోదు ప్రక్రియలో భాగంగా ప్రవాసీయులకు అదనపు వాహనాలను నియంత్రణ చేయాలని సిఫార్సు చేస్తూ నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఈ చర్యలు కనుక తీసుకొంటే ప్రస్తుతం అమలు చేయబడుతున్న రహదారుల ప్రాజెక్టులలోని వివిధ రహదారులపై ఎక్కువగా ఉన్న ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తాయి.
తాజా వార్తలు
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం
- టీడీపీ అభ్యర్థి టీ.జీ.భరత్ నామినేషన్ దాఖలు
- ఏపీకి ప్రధాని మోదీ..సభలు, రోడ్ షోల షెడ్యూల్ ఇదే
- అబుదాబి పోలీసుల అలెర్ట్..అలా చేస్తే 1,000 దిర్హామ్ ఫైన్
- ఈద్ వేడుకల్లో అపశృతి.. 38 మందికి గాయాలు
- పాలస్తీనా శరణార్థులకు యుఎన్ఆర్డబ్ల్యుఎ మద్దతు