జనవరిలో మొదలుకానున్న నాగ్-నానిల మల్టీస్టారర్.!
- October 19, 2017నాగార్జున, నాని కలయికలో ఓ మల్టీస్టారర్ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. భలే మంచి రోజు, శమంతకమణి సినిమాలతో మెప్పించిన శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఈ మల్టీస్టారర్ తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ నిర్మించనుంది.
ఈ మల్టీస్టారర్ కోసం అక్కినేని, నాని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం వచ్చే యేడాది జనవరి నుంచి సెట్స్ మీదకి వెళ్లనున్నట్టు సమాచారమ్. ప్రస్తుతం నాగ్ వర్మ దర్శకత్వంలో ఓ యాక్షన్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. మరో పది రోజుల్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. మరోవైపు, నాని 'ఎంసిఏ'తో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఆ తర్వాత నాగ్ - నాని ల మల్టీస్టారర్ ని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ