రోహ్తంగ్ పాస్ను మూసివేసిన హిమాచల్ సర్కారు
- November 17, 2017మనాలి: హిమాచల్ ప్రదేశ్లో భారీగా మంచు కురుస్తోంది.హిమపాతం రోడ్లను కప్పేసింది. దీంతో హిమాచల్లోని రోహ్ తాంగ్ పాస్ను మూసివేశారు. మార్చి వరకు రోహ్ తాంగ్ పాస్ను మూసేస్తామని హిమాచల్ప్రదేశ్ సర్కార్ తెలిపింది.
రోహ్ తాంగ్ పాస్లో ఉష్ణోగ్రత మైనస్ రెండు డిగ్రీలకు పడిపోయింది. రోడ్లపై ట్రాఫిక్ నిలిచిపోతోంది. ఈ సీజన్లో మంచు కురవడం ఇదే తొలిసారి. పశ్చిమ కల్లోలమే మంచు పడటానికి ప్రధాన కారణమని వాతావరణ శాఖ తెలిపింది. చలిగాలులు వీస్తుండటంతో జనం వణికిపోతున్నారు. కులూ మనాలీలో మంచు గడ్డకట్టేస్తుండటంతో పర్యాటకులు ఇబ్బందిపడుతున్నారు. గుల్మర్గ్, సోనోమార్గ్, లేహ్ లోనూ భారీగా వర్షం కురుస్తోంది.
తాజా వార్తలు
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం
- కొనసాగుతున్నమూడో విడత పోలింగ్..