ల్యాండ్ లైన్ ఫోన్ బిల్లులను చెల్లించాలని మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- December 06, 2017కువైట్: తమ ఫోన్ బిల్లులను చెల్లించడానికి ల్యాండ్ లైన్ చందాదారులను డిమాండ్ చేస్తూ, డిసెంబర్ 10 న ఆటోమేటెడ్ సర్వీస్ తొలగించడం ద్వారా మొదటి హెచ్చరికను సంబంధిత వినియోగదారునికి పంపించడం ద్వారా ప్రారంభమవుతుంది, రెండవ హెచ్చరిక డిసెంబరు 17 వ తేదీన డిసెంబర్ 24 వ తేదీన సర్వీస్ ను తొలగించేముందు అవకాశం ఇచ్చారు. ల్యాండ్ లైన్ ఫోన్లను తొలగించే ముందు, ఆరు నెలల పాటు వార్షిక చందా చెల్లించని చందాదారులతో పాటుగా, గృహాలకు 50 కువైట్ దినార్లు మరియు వాణిజ్య సంబంధితం ల్యాండ్ లైన్లకు గరిష్ట పరిమితి 100 కువైట్ దినార్లను చెల్లించుకొనేలా సదుపాయం కల్గించింది మంత్రిత్వ శాఖ ఫోన్ బిల్లులను చెల్లించే వీలుగా www.moc.kw మరియు www.e.gov.kw. సందర్శించాలని సూచించింది.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం
- టీడీపీ అభ్యర్థి టీ.జీ.భరత్ నామినేషన్ దాఖలు
- ఏపీకి ప్రధాని మోదీ..సభలు, రోడ్ షోల షెడ్యూల్ ఇదే
- అబుదాబి పోలీసుల అలెర్ట్..అలా చేస్తే 1,000 దిర్హామ్ ఫైన్
- ఈద్ వేడుకల్లో అపశృతి.. 38 మందికి గాయాలు