పది నెలలుగా వేతనం లేక దుర్భర స్థితిలో100 మంది కార్మికులు
- January 12, 2018మనామ:పనివారు జీతానికి అర్హులు , కానీ కింగ్డమ్ లో నాలుగు ప్రధాన సంస్థలు చాలా నెలలు జీతాలు చెల్లించకుండా అందులో పనిచేస్తున్న ఉద్యోగులను క్లిష్ట పరిస్థితిలో నెట్టివేశాయని జనరల్ ఫెడరేషన్ బహ్రెయిన్ ట్రేడ్ యూనియన్స్ (జిఎఫ్టిటియు) తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఉద్యోగులలో స్థానిక జాతీయులు మరియు ప్రవాసీయులు అనేక నెలలుగా జీతాలు బకాయిల్లో ఉన్నాయని, అంతర్జాతీయ సంబంధాల కోసం జిఎఫ్టిటియు సహాయ కార్యదర్శి కరీం రాధి అన్నారు. కంపెనీల నుండి వంద మంది ఉద్యోగులు 10 నెలల కాలం నుండి చెల్లించలేదని ఆయన చెప్పారు." అత్యధిక శాతం మంది ఉద్యోగులకు 6 నుండి 10 నెలలుగా చెల్లించలేదని ఉద్యోగులు మాదగ్గరికి వచ్చారు మరియు మేము వారితో సంభాషించి ఉన్నాం. మేము న్యాయబద్ధమైన తొలగింపు కేసులను కూడా చూశాము. ఇంతకు ముందు ఉద్యోగులను సెటిల్మెంట్ సొమ్ము చెల్లించకపోవడమే కాకుండా, కంపెనీలు నిర్మాణ రంగానికి చెందినవారని తెలిపారు.
తాజా వార్తలు
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం