హైదరాబాద్ లో నేటి నుంచి ప్రపంచ ఐటీ కాంగ్రెస్
- February 18, 2018హైదరాబాద్: హైదరాబాద్ మరో అంతర్జాతీయ సదస్సుకు వేదిక కానుంది. నేటి నుంచి ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సును నిర్వహించనున్నారు. సోమవారం నుంచి బుధవారం వరకు మూడు రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఐటి కాంగ్రెస్కు సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి రవిశంకర్ప్రసాద్ హాజరుకానున్నారు. 30 దేశాల నుంచి 2 వేలకుపైగా ప్రతినిధులు పాల్గొంటారు. డిజిటల్ గ్రామస్థులతో ఐటీ దిగ్గజాలు ముచ్చటించనున్నారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు