షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునః ప్రారంభం
- May 19, 2024
దుబాయ్: షెడ్యూల్ కంటే ముందే మూడు మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం అయ్యాయి. ఆన్పాసివ్ నుండి మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్, ఇబ్న్ బటుటాకు ప్రతిరోజూ ప్రయాణించే దుబాయ్ మెట్రో కమ్యూటర్ ఇమానే ఎజ్జెమనీ హర్షం వ్యక్తం చేశారు. ఏప్రిల్ 16 తుఫాను తర్వాత నాలుగు స్టేషన్లను మూసివేసారు. దీంతో తమ ప్రయాణ సమయం మూడు రెట్లు పెరిగిందని పలువురు నివాసితులు వాపోయారు. స్టేషన్ మూసివేయడానికి ముందు, తన ప్రయాణానికి దాదాపు గంట సమయం పట్టేదని, కానీ గత నెల తనకు దాదాపు మూడు గంటల సమయం పట్టిందన్నారు. దుబాయ్ మెట్రో మూడు స్టేషన్లలో తిరిగి పనిచేయడంతో ఊపిరి పీల్చుకున్న వందలాది మంది ప్రయాణికుల్లో ఇమానే ఒకరు. రోడ్లు మరియు రవాణా అథారిటీ (RTA) ముందుగా నాలుగు స్టేషన్లు మే 28న ప్రారంభమవుతాయని ప్రకటించింది. అయితే, అవసరమైన నిర్వహణ మరియు పరీక్షల తర్వాత, అధికారం షెడ్యూల్ కంటే ముందుగానే ఆన్పాసివ్, ఈక్విటీ, మష్రెక్ మెట్రో స్టేషన్లు ప్రారంభం కావడంతో ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో మరో భారీ టెర్రర్ నెట్వర్క్ క్రాక్ డౌన్..!!
- స్వదేశానికి వస్తూ అనంతలోకాలకు..పార్థివ దేహం ఇండియాకు తరలించే ప్రయత్నం..!!
- షార్జాలో భారతీయ వ్యక్తి దారుణ హత్య..సోషల్ మీడియా వివాదమే కారణమా?
- ఇండియా, జిబూటీలతో జెడ్డా లింకింగ్..అందుబాటులోకి కొత్త సర్వీస్..!!
- బిగ్ టికెట్ అబుదాబి.. Dh20 మిలియన్స్ గెలుచుకున్న భారతీయ ప్రవాసి..!!
- ఖతార్ లో గోడివా చాక్లెట్ బార్ రీకాల్..!!
- బహ్రెయిన్, కువైట్లపై దాడులపై స్పందించిన ఒమన్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’









