ఎన్టీఆర్ , రాజమౌళిపై దిల్ రాజు నిర్మించిన చిత్రం నేడే విడుదల
- February 19, 2018సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు.. టాలీవుడ్ హీరోలు ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ, దర్శకుడు రాజమౌళి, నిర్మాత దిల్ రాజుతో ప్రచార చిత్రాలను రూపొందించారు హైదరాబాద్ పోలీసులు. సోషల్ మీడియా ఆధారంగా మోసాలు రోజు రోజుకూ పెరుగుతుండడంతో.. అందర్నీ అప్రమత్తం చేసేందుకు వీటిని ప్రదర్శిస్తామన్నారు హైదరాబాద్ సీపీ శ్రీనివాస్రావు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు