భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- May 03, 2024
దుబాయ్: దుబాయ్ లోని భారత కాన్సులేట్ కార్యాలయం భారత ప్రవాసుల కోసం ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని మే 4వ తేదీన నిర్వహించనుంది. ఈ కార్యక్రమాన్ని ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు.. కాన్సులేట్ ఆడిటోరియంలో ఉంటుందని కాన్సులేట్ కార్యాలయం అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
దుబాయ్, నార్తర్న్ ఎమిరేట్స్ లో ఉండే భారతీయులు ఉపయోగించుకోవాలని సూచించింది. అయితే ఈ ఓపెన్ హౌస్ లో పాల్గొనడానికి ఎటువంటి రిజిస్ట్రేషన్ లేదని, నేరుగా రావచ్చని కాన్సులేట్ కార్యాలయం అధికారులు తెలిపారు.

తాజా వార్తలు
- రాత్రి సమయంలో ఎమర్జెన్సీ అలర్ట్ సౌండ్ లో మార్పు
- అబుదాబి నుండి భారత్కు ఎతిహాద్ విమానాలు–నేటి షెడ్యూల్
- మనామాలో నివాస భవనం పై ఇరాన్ దాడి: ఒకరు మృతి, పలువురికి గాయాలు
- కమ్యూనిటీ వర్చువల్ సమావేశం నిర్వహించిన భారత రాయబారి..!!
- అత్యవసర హెచ్చరికలు.. ప్రజలకు సౌదీ అరేబియా అప్పీల్..!!
- ఒమన్లో CBSE విద్యార్థుల పై పరీక్షల ఒత్తిడి..!!
- మిడిలీస్టు సంక్షోభం.. 40వేలకు పైగా ఫ్లైట్స్ క్యాన్సిల్..!!
- వివిధ ప్రదేశాలలో ఈదియా ATMలు ప్రారంభం..!!
- రాజద్రోహం కేసులో మరణశిక్షకు ప్రాసిక్యూషన్ పిలుపు..!!
- భారత జట్టు తదుపరి మ్యాచ్ల షెడ్యూల్ ఇదే..!









