భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- May 03, 2024
దుబాయ్: దుబాయ్ లోని భారత కాన్సులేట్ కార్యాలయం భారత ప్రవాసుల కోసం ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని మే 4వ తేదీన నిర్వహించనుంది. ఈ కార్యక్రమాన్ని ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు.. కాన్సులేట్ ఆడిటోరియంలో ఉంటుందని కాన్సులేట్ కార్యాలయం అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
దుబాయ్, నార్తర్న్ ఎమిరేట్స్ లో ఉండే భారతీయులు ఉపయోగించుకోవాలని సూచించింది. అయితే ఈ ఓపెన్ హౌస్ లో పాల్గొనడానికి ఎటువంటి రిజిస్ట్రేషన్ లేదని, నేరుగా రావచ్చని కాన్సులేట్ కార్యాలయం అధికారులు తెలిపారు.

తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







