భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- May 03, 2024
దుబాయ్: దుబాయ్ లోని భారత కాన్సులేట్ కార్యాలయం భారత ప్రవాసుల కోసం ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని మే 4వ తేదీన నిర్వహించనుంది. ఈ కార్యక్రమాన్ని ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు.. కాన్సులేట్ ఆడిటోరియంలో ఉంటుందని కాన్సులేట్ కార్యాలయం అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
దుబాయ్, నార్తర్న్ ఎమిరేట్స్ లో ఉండే భారతీయులు ఉపయోగించుకోవాలని సూచించింది. అయితే ఈ ఓపెన్ హౌస్ లో పాల్గొనడానికి ఎటువంటి రిజిస్ట్రేషన్ లేదని, నేరుగా రావచ్చని కాన్సులేట్ కార్యాలయం అధికారులు తెలిపారు.

తాజా వార్తలు
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!
- యూఏఈ, భారత్ సహా 38 దేశాల పౌరులకు శ్రీలంక గుడ్ న్యూస్..!!
- డీజీపీ కార్యాలయంలో సీవీ ఆనంద్ సడన్ ఇన్స్పెక్షన్
- దుబాయ్ ఆకాశంలో స్కైడైవింగ్ స్టంట్స్తో ఆకట్టుకున్న షేక్ హమ్దాన్
- యూఏఈ పర్యాటక రంగంలో 2025లో గణనీయ వృద్ధి: షేక్ మహమ్మద్ సమీక్ష









