భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- May 03, 2024
దుబాయ్: దుబాయ్ లోని భారత కాన్సులేట్ కార్యాలయం భారత ప్రవాసుల కోసం ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని మే 4వ తేదీన నిర్వహించనుంది. ఈ కార్యక్రమాన్ని ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు.. కాన్సులేట్ ఆడిటోరియంలో ఉంటుందని కాన్సులేట్ కార్యాలయం అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
దుబాయ్, నార్తర్న్ ఎమిరేట్స్ లో ఉండే భారతీయులు ఉపయోగించుకోవాలని సూచించింది. అయితే ఈ ఓపెన్ హౌస్ లో పాల్గొనడానికి ఎటువంటి రిజిస్ట్రేషన్ లేదని, నేరుగా రావచ్చని కాన్సులేట్ కార్యాలయం అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..