కువైట్ లో పలు కంపెనీలను సందర్శించిన మంత్రి కొల్లు రవీంద్ర
- February 22, 2018కువైట్: కువైట్ లోని గల్ఫ్ స్పిక్,అల్మీర్,MECC కంపెనీలను మంత్రి కొల్లు రవీంద్ర సందర్శించారు. ఏ.పి ప్రభుత్వం చేప్పట్టే స్కిల్ డెవలప్మెంట్ మరియు ఎంప్లాయిమెంట్ గురించి ఆయా కంపెనీలతో చర్చించారు.కంపెనీల అవసరాలకు అనుగుణంగా ట్రైనింగ్ ఇప్పించి పంపగలమని తెలియజేశారు.ఆయనతో పాటు APNRT ప్రెసిడెంట్ రవి కుమార్ వేమూరు మరియు APNRT కోఆర్డినేటర్స్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన