గృహ సంబంధిత ఉల్లంఘనలపై అబుదాబి సిటీ మునిసిపాలిటీ ఉక్కుపాదం
- March 14, 2018అబూధాబి: వాణిజ్య భవనాలు ఉండే ప్రాంతాలలోని వసతి గృహలలో ఎక్కువ మంది ప్రజలు కిక్కిరిసిపోయి నివసించడంపై అధికారులు విస్తృతమైన తనిఖీలు నిర్వహించారు. ఈ అవగాహన ప్రచారం అల్ వాత్బాలోని కేంద్రం ద్వారా అబుదాబి సిటీ మునిసిపాలిటీ ఇటీవల ప్రారంభించించి బనియాస్, షావమేఖ్ మరియు అల్ వాత్బాలోని అనేక ప్రాంతాలలో భవనాల వెలుపల సైతం తనిఖీలు నిర్వహించబడ్డాయి. ఆరోగ్యం , భద్రతా ప్రమాణాలు ఈ ప్రచారం ద్వారా మెరుగుపర్చేందుకు అధికారులు చర్యలు తీసుకొన్నారు. ఈ తనిఖీలు ఇవి నగర సుందిరీకరణ ప్రదర్శనల ప్రమాణాలకు అనుకూలంగా ఉంటాయి. వివిధ ప్రాంతాలలో 96 తనిఖీ పరీక్షల ఫలితంగా,మునిసిపాలిటీ 14 ఉల్లంఘనలను జారీ చేసింది. ఈ మొత్తం10 వేల అరబ్ ఎమిరేట్స్ దిర్హామ్ నుంచి 1 లక్ష అరబ్ ఎమిరేట్స్ దిర్హామ్ కంటే తక్కువ కాకుండా జరిమానా చెల్లించాల్సిఉంది. అవే తప్పులను ఉల్లంఘనదారులు మళ్ళీ చేస్తే 1 లక్ష అరబ్ ఎమిరేట్స్ దిర్హామ్ తక్కువ కాకుండా 2 లక్షల అరబ్ ఎమిరేట్స్ దిర్హామ్ లను జరిమానాగా విధించనున్నారు.
తాజా వార్తలు
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం