మళ్ళీ కాలేజీకి వెళ్తున్న 'సాయి పల్లవి'
- March 20, 2018నటి సాయిపల్లవి టీచర్గా ఎంట్రీ ఇచ్చి స్టూడెంట్ అయిపోయింది. ఫిదా, ఎంసీఏ సినిమాల్లో స్టూడెంట్గా నటించిన ఈ మలయాళ కుట్టి మరోసారి కాలేజీకి వెళ్ళడానికి రెడీ అయింది. శర్వానంద్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న 'పడి పడి లేచె మనసు'లో సాయి పల్లవి నాయిక. ఈ సినిమా షూటింగ్ కోల్కతాలో జరుగుతోంది. చిత్రంలో సాయి పల్లవి మెడికల్ స్టూడెంట్గా నటిస్తుందని సమాచారం. సాయిపల్లవి రియల్ లైఫ్లోనూ బీడీఎస్ పూర్తి చేసింది.
తాజా వార్తలు
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం
- రాజు సల్మాన్కు లంగ్ ఇన్ఫెక్షన్
- మద్యం పాలసీ కేసు..కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు