సిరియాలో ఆగని మారణ హోమం
- April 09, 2018సిరియాలోని డౌమా పట్టణంలో రసాయన దాడులు జరిగిన మరుసటి రోజే మరో ప్రాంతంలో క్షిపణి దాడులు చోటుచేసుకున్నాయి. తైఫూర్లోని సిరియా సైనిక ఎయిర్బేస్పై క్షిపణి దాడులు జరిగాయి. ఈ దాడుల్లో పలువురు మృతి చెందినట్లు తెలుస్తోంది. శనివారం చోటు చేసుకున్న రసాయన దాడులపై సిరియా, దాని మిత్ర పక్షాలను అమెరికా హెచ్చరించినా ఈ క్షిపణి దాడులు చోటు చేసుకోవడం గమనార్హం. 'సిరియాలో రసాయన ఆయుధాలు ఉపయోగించేవారిని పట్టుకునేందుకు దౌత్య ప్రయత్నాలను కొనసాగిస్తాం' అని పెంటగాన్ ప్రతినిధి ఒకరు తెలిపారు.
తాజా వార్తలు
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం