చికాగోలో సాయిపల్లకి సేవ కార్యక్రమం
- April 13, 2018అమెరికాలోని చికాగోలో సాయిపల్లకి సేవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రతియేటా ఏప్రిల్, మే నెలల్లో సాయిపల్లకి సేవ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దీనిలో భాగంగా ఈ సారి దాదాపు వందమంది భక్తుల ఇళ్లలోకి సాయిపల్లికి వెళ్లినట్లు వివరించారు. సాయిబాబా పల్లకి సేవలో భక్తులు పాల్గొని తరిస్తున్నారు. తమ ఇంటికి వచ్చిన సాయినాధున్ని భజనలు, కీర్తనలతో పూజిస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు. దీంతో భక్తుల ఇళ్లలో పండుగవాతావరణం కనిపిస్తోంది.
తాజా వార్తలు
- ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్..
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత
- బయోమెట్రిక్ ఫింగర్ప్రింట్ గడువు పొడిగింపు
- కువైట్ నుండి బయలుదేరిన మెజెస్టి ది సుల్తాన్
- రియల్ ఎస్టేట్ ఏజెంట్లపై కొరడా..7 సంస్థల లైసెన్స్లు సస్పెండ్
- యూఏఈ ఫ్లైట్స్..కొత్త ప్రోటోకాల్ జారీ
- వారంలో 450,000 మంది ప్రజలు రఫా నుండి తరలిపోయారు.. UN
- యూఏఈలో దశల వారీగా జయవాన్ డెబిట్ కార్డ్ల జారీ
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..