రిలీజ్కు ముందే రికార్డులు..
- April 16, 2018ముఖ్యమంత్రిగా మహేష్ బాబు నటిస్తున్న 'భరత్ అను నేను' చిత్రం ఏప్రిల్ 20న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. విడుదలకు ముందే రికార్డులను బ్రేక్ చేస్తున్న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2 వేల థియేటర్లలో ప్రీమియర్ షో లను ప్రదర్శించనున్నట్లు చిత్ర యూనిట్ తెలియజేసింది. గతంలోని మహేష్ చిత్రాలకన్నా అమెరికాలోని ఎక్కువ థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు తెలిపింది. సినిమా హిట్ అయితే మొదటి వారంలోని 3 మిలియన్ డాలర్లు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల అంచనా. కొన్ని సైట్లలో అప్పుడే టిక్కెట్ అమ్మకాలు ప్రారంభమయ్యాయి. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై మహేష్ అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు.
తాజా వార్తలు
- టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును ప్రకటించిన BCCI
- మే నెలలో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
- విద్యార్థులపై లైంగిక వేధింపులు.. టీచర్కు 15 ఏళ్ల జైలుశిక్ష
- మనీలాండరింగ్..పౌరులు, ప్రవాసుడు అరెస్ట్
- నాలెడ్జ్ ఒమన్ అకాడమీ ప్రారంభం
- వేసవి కొత్త సీజన్ ప్రారంభం.. 40°Cకు ఉష్ణోగ్రతలు
- భారీ వర్షాలు.. నివాసితుల ముందస్తు జాగ్రత్తలు..!
- పారిశ్రామిక చట్టాల ఉల్లంఘన..11సంస్థలు మూసివేత
- తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..
- తెలంగాణ: వడదెబ్బకు ఐదుగురు మృతి.. ఇవాళ, రేపు జాగ్రత్త