ఐఎస్ శిబిరాలపై దాడులు
- April 21, 2018డమాస్కస్ : సిరియాపై అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ సంయుక్తంగా జరిపిన క్షిపణి దాడులు మరవకముందే తాజాగా సరిహద్దు దేశమైన ఇరాక్ సైతం క్షిపణిదాడులకు దిగింది. సరిహద్దులోని ఇస్లామిక్స్టేట్ ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా వైమానిక దళాలు బాంబుల వర్షం కురిపించినట్టు ఇరాక్ ప్రధాని తెలిపారు. ఇరాక్ భూభాగానికి ముప్పు పొంచి ఉన్నందువల్లే దాడులకు దిగామన్న ఆయన దాడులు జరిపిన ఖచ్చితమైన ప్రాంతాన్ని మాత్రం వెల్లడించలేదు.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్