ఉద్యోగాలపేరుతో మోసం..
- April 30, 2018విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠాను హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కెనడాలో ఉద్యోగం ఇప్పిస్తామని చాంద్రాయణగుట్టకు చెందిన ఆయూబ్ ను ఈ ముఠా మోసం చేసింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ఫోన్ కాల్స్ వచ్చిన టవర్ లోకేషన్ ఆధారంగా నిందితులను గుర్తించారు. హర్యానాకు చెందిన గుంజన్, వినయ్, తరుణ్ జ్యోత్ కౌర్లను అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు. అలాగే వీరి అకౌంట్స్ సీజ్ చేసి, డెబిట్, క్రెడిట్ కార్డులు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం
- షార్జాలో స్కూళ్లలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అమలు