'మహానటి' ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా స్టార్ హీరో..
- May 01, 2018భరత్ అనే నేను ప్రీ రిలీజ్ ఈవెంట్కి నందమూరి తారక్ విచ్చేసి అభిమానుల్లో ఆనందాన్ని నింపాడు. ఇప్పుడు అదే బాటలో మహానటి కూడా నడుస్తోంది. ఓ స్టార్ హీరోని గెస్ట్గా పిలవాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. మే 9న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు, టీజర్లు రిలీజై అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన రెండు పాటలు ఇప్పటికే విడుదలయ్యాయి. ఈ రోజు మంగళవారం మిగిలిన పాటలను కూడా రిలీజ్ చేయనుంది చిత్ర యూనిట్. ఈ ఈవెంట్కి జూనియర్ ఎన్టీఆర్ హాజరు కానున్నాడని సమాచారం.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం