యూఏఈలో పెరుగుతున్న ఉష్ణోగ్రత, హ్యుమిడిటీ
- May 07, 2018యూఏఈ:యూఏఈలో ఉష్ణోగ్రతలు, హ్యుమిడిటీ క్రమక్రమంగా పెరుగుతున్నాయి. నేషనల్ సెంటర్ ఆఫ్ మిటియరాలజీ (ఎన్సిఎం) వెల్లడించిన వివరాల ప్రకారం, ఆకాశం కొంత మేర మేఘావృతమై వుండడం వల్ల హ్యుమిడిటీ బాగా పెరుగుతుందని పేర్కొన్నారు. అత్యధికంగా మెజైరా ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 44.6 డిగ్రీలకు చేరుకుంది. తేలికపాటి నుంచి మోస్తరు గాలులు వీస్తాయి. రాత్రి వేళల్లోనూ, తెల్లవారు ఝామున కోస్టల్ ప్రాంతాల్లో హ్యుమిడిటీ విపరీతంగా వుంటుంది. అరేబియన్ గల్ఫ్, ఒమన్ సీ సాధారణంగానే వుంటాయి.
తాజా వార్తలు
- మే నెలలో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
- విద్యార్థులపై లైంగిక వేధింపులు.. టీచర్కు 15 ఏళ్ల జైలుశిక్ష
- మనీలాండరింగ్..పౌరులు, ప్రవాసుడు అరెస్ట్
- నాలెడ్జ్ ఒమన్ అకాడమీ ప్రారంభం
- వేసవి కొత్త సీజన్ ప్రారంభం.. 40°Cకు ఉష్ణోగ్రతలు
- భారీ వర్షాలు.. నివాసితుల ముందస్తు జాగ్రత్తలు..!
- పారిశ్రామిక చట్టాల ఉల్లంఘన..11సంస్థలు మూసివేత
- తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..
- తెలంగాణ: వడదెబ్బకు ఐదుగురు మృతి.. ఇవాళ, రేపు జాగ్రత్త
- తెలంగాణలో ప్రధాని మోదీ భారీ బహిరంగ సభ.. ఏర్పాట్లు పూర్తి