TV5 చైర్మన్ బిఆర్ నాయుడును అభినందించిన బీజేపీ నేతలు
- May 15, 2018కర్నాటక ఎన్నికల ఫలితాలపై ఈ నెల 7న టివి5 ప్రాసారం చేసిన సర్వే నిజమైందని ....బిజేపి తెలంగాణ నేతలు జూబ్లిహిల్స్ లో ఉన్న టివి5 ప్రధాన కార్యలయానికి వచ్చి చైర్మన్ బి ఆర్ నాయుడు ను అభినందించారు.కన్నడలో కొత్తగా టివి5 వార్తచానల్ ప్రారంభించిన అతికొద్దికాలంలో, చేసిన మొదటి సర్వే ఎక్యురెట్ గా ఉందని వారన్నారు.అన్ని సర్వేలు కాంగ్రెస్ అధికారంలో రానున్నది అని ఇస్తున్న తరుణంలో టివి5 ప్లాష్ సంస్దతో కలసి కన్నడిగుల్లో ఉన్న వాస్తవ అభిప్రాయాలను సర్వే రూపంలో ముందుకు తెచ్చింది.బిజేపికి 105 + ఆర్ - అని టివి5 ప్రీపోల్ సర్వేలో రాగా ఈ రోజు వచ్చిన పలితాలలో బిజేపి 104 సీట్లు స్వతంత్రంగా గెలుచుకోంది.ఇలా ప్రజా అభిప్రాయాన్ని ఎప్పటికప్పుడు బయటపెట్టాలని...టివి5 చైర్మన్ బిఆర్ నాయుడు ను బిజేపి నేతలు కిషన్ రెడ్డి చింతల రామచంద్రారెడ్డి ప్రసంశించారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ