హైదరాబాద్లో ఘోరం.. గోడ కూలి కార్మికులు సజీవ సమాధి
- May 26, 2018హైదరాబాద్:హైదరాబాద్లోని అంబర్పేట్ ప్రేమ్నగర్లో ఘోరం చోటు చేసుకుంది. ఇంటి నిర్మాణం కోసం తవ్విన సెల్లార్లో గోడ కూలిపోయింది. ఇద్దరు కార్మికులు సజీవ సమాధి అయిపోయారు. మరొకరిని స్థానికులు కాపాడారు. ఘటనా స్థలాన్ని అంబర్పేట్ ఎమ్మెల్యే కిషన్రెడ్డి, డిప్యూటీ మేయర్ ఫషియుద్దీన్, ఈస్ట్జోన్ డీసీపీ రమేష్ పరిశీలించారు. అను ప్యాకింగ్ కంపెనీ ఈ నిర్మాణం చేపట్టింది. ఎలాంటి అనుమతులు లేవని తెలుస్తోంది. యజమాని పరారీలో ఉన్నాడు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం