దోఫార్ లో 250 మందికి పైగా కార్మికుల తరలింపు
- May 26, 2018
మెకును సైక్లోన్ తీవ్రత నేపథ్యంలో 260 మంది కార్మికుల్ని సలాలా పోర్టులోని బోట్స్ నుంచి ఖాళీ చేయించారు. విలాయత్ ఆఫ్ మిర్బాత్ నుంచి 16 మంది వలసదారుల్ని రక్షించారు. మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్, పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ (పిఎసిడిఎ) ఈ వివరాల్ని వెల్లడించింది. కార్మికులు వుడెన్ ఫిషింగ్ మరియు కమర్షియల్ బోట్స్లో వున్నారని, వారిని రక్షించామని అధికారులు తెలిపారు. బోట్లు సలాలా పోర్టులో లొకేట్ అయ్యాయి. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రాయల్ ఒమన్ పోలీసులు వారిని తరలించడంలో సహాయ సహకారాలు అందించారు. మరోపక్క సెర్చ్ అండ్ రెస్క్యూ పర్సనల్ - పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ 16 మంది వలసదారుల్ని రక్షించింది. వారిని సురక్షిత షెల్టర్స్కి తరలించారు.
తాజా వార్తలు
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్లో ఐఫోన్ 17 సందడి..!!