మెకును తుపాన్ ఎఫెక్ట్: 12 ఏళ్ళ బాలిక మృతి చెందింది
- May 26, 2018మస్కట్: సైక్లోన్ మెకును గాలుల ధాటికి ఓ విద్యార్థిని గోడకు బలంగా గుద్దుకుని, తీవ్ర గాయాల పాలయి మృతి చెందింది. సుల్తాన్ కబూస్ ఆసుపత్రిలో బాలిక తుది శ్వాస విడిచిందని రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించారు. తుపాను నేపథ్యంలో దోఫార్ రెసిడెంట్స్, అప్రమత్తంగా వుండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రిస్క్ చేయొద్దని వారు హెచ్చరించారు. కేటగిరీ 2కి చెందిన తుపాను మెకును కారణంగా భారీ వర్షాలు, భయంకరమైన వేగంతో గాలులు వీస్తుండడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తుపాను తీవ్రత తగ్గే వరకు సురక్షితమైన ప్రాంతాల్లో వుండాలని ప్రజలకు అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం