ప్రవాస భారతీయులచే న్యూ ఇండియా కార్యక్రమం
- May 27, 2018ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రవాస భారతీయులు న్యూ ఇండియా అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి భాజపా జాతీయ కార్యదర్శి రామ్ మాధవ్ , ఎంపీ జీవీఎల్ నరసింహరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవీఎల్మాట్లాడుతూ మోదీ ఆధ్వర్యంలో చేపట్టిన ఎన్నో కార్యక్రమాలు దేశ ప్రజలకు ఎంతో లాభం చేకూరుస్తున్నాయన్నారు. ప్రవాస భారతీయులందరూ కలిసిమెలిసి ఉండి దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పాలన్నారు.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన