షిషాపై నిబంధనల్ని అతిక్రమించొద్దు: మినిస్ట్రీ
- June 15, 2018బహ్రెయిన్:హమాలాలోని కేఫ్లకు మినిస్ట్రీ వార్నింగ్ ఇచ్చింది. షిషా సెర్వింగ్కి సంబంధించి ఈ వార్నింగ్ జారీ చేసింది. నిబంధనల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లంఘించరాదనీ, ఆథరైజ్డ్ రీజియన్ దాటి ఎవరికీ షిషా సేవలు అందించాదని ఆ వార్నింగ్లో స్పష్టం చేసింది మినిస్ట్రీ. ఎట్టి పరిస్థితుల్లోనూ కాఫీ షాప్ యజమానులు నిబంధనల్ని అతిక్రమించి, షిషా సేవల్ని అందించకూడదని, నిబంధనలకు లోబడి మాత్రమే వ్యవహరించాలని తేల్చి చెప్పింది. నిబంధనల్ని అతిక్రమిస్తే కఠినమైన చర్యలుంటాయి.
తాజా వార్తలు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం
- కొనసాగుతున్నమూడో విడత పోలింగ్..
- IELTS కు బహ్రెయిన్ విద్యార్థులు ఆసక్తి..!