మలబద్దకం సమస్యకు చిట్కా...
- June 17, 2018చాలా మంది మలబద్దకం సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య ఉన్నవారు మరుగుదొడ్డికి వెళ్లినా గంటల తరబడి అలానే కూర్చుండిపోతారు. ఈ సమస్య ఇటీవలి కాలంలో పెక్కుమందిలో ఎక్కువైపోయింది.
ఈ సమస్యతో బాధపడేవారికి రోజూ సరిగ్గా మలం బయటకు విసర్జన కాదు. ఈ కారణంగా కడుపు నొప్పి, గ్యాస్, జీర్ణ సమస్యలు ఉత్పన్నమవుతాయి. దీంతో అవి ఇతర అనారోగ్యాలకు దారితీస్తాయి. ఇలాంటి వారు ఈ సమస్య నుంచి శాశ్వతంగా బయటపడాలంటే... అద్భుతమైన చిన్నపాటి చిట్కాను పాటిస్తే చాలు.
ఆ టిప్ ఏంటంటే.. ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో రెండు స్పూన్ల నెయ్యి వేసి బాగా కలిపాలి. ఈ మిశ్రమాన్ని పరగడుపున తాగేయండి. దీంతో పేగుల్లో ఉండే మలం, వ్యర్థాలు బయటికి వచ్చేస్తాయి. వెంటనే విరేచనం అవుతుంది. ఆ తర్వాత రోజూ ఉదయాన్నే పరగడుపున ఈ మిశ్రమం తాగితే చాలు, మలబద్దకం సమస్య జీవితంలో మళ్లీ ఎన్నటికీ ఉత్పన్నంకాదు.
తాజా వార్తలు
- ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక..
- చిన్నారి మృతదేహాన్ని ఎయిర్పోర్ట్లో వదిలేసిన సిబ్బంది
- అమీరాతో బిగ్ బాస్ 16 ఫేమ్ అబ్దు రోజిక్ నిశ్చితార్థం
- ఏపీ, తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగింపు..
- ఎన్ఆర్ఐ ఖాతాదారులకు శుభవార్త
- బహ్రెయిన్లో నకిలీ యూనివర్సిటీలపై కొరడా..!
- పాలస్తీనియన్ బిడ్కు UN జనరల్ అసెంబ్లీ మద్దతు
- యూఏఈలో టాప్ 10 ప్రమాదకర రోడ్లు ఇవే..!
- జపాన్లో పర్యటించనున్న సౌదీ యువరాజు
- పార్లమెంటును రద్దు చేసిన కువైట్ ఎమిర్