జపాన్లో పర్యటించనున్న సౌదీ యువరాజు
- May 11, 2024
టోక్యో: సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ మే 20 నుండి 23 వరకు జపాన్లో అధికారిక పర్యటన చేయనున్నట్లు టోక్యో శుక్రవారం ప్రకటించింది. " క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి హోదాలో అతని మొదటి జపాన్ పర్యటన. 2019 లో G20 ఒసాకా సమ్మిట్కు గతంలో హాజరయ్యారు. " అని జపాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. సందర్శన సందర్భంగా క్రౌన్ ప్రిన్స్ జపాన్ చక్రవర్తితో భేటీ అవుతారు. దీనితోపాటు జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిడా, క్రౌన్ ప్రిన్స్తో శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహిస్తారు. రాబోయే పర్యటన జపాన్- సౌదీ అరేబియా రాజ్యం మధ్య స్నేహపూర్వక సంబంధాలను మరింత మెరుగుపరుస్తుందని, సంవత్సరాలుగా ఏర్పడిన బలమైన సంబంధాలను మరింత ముందుకు తీసుకుపోతోందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!
- క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు..!!
- ఇమామ్ హుస్సేన్ రక్తదాన శిబిరంలో 741 యూనిట్ల రక్తం సేకరణ..!!
- ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ పురస్కారం..
- యూఏఈలో మైనర్ పిల్లల చర్యలకు పేరెంట్స్ దే బాధ్యత..!!
- 'డార్బ్' యాప్ను డౌన్లోడ్ చేసుకోండి..MoT పిలుపు..!!
- పాస్పోర్ట్ పోగొట్టుకోవడంతో 18 ఏళ్లు విమానాశ్రయంలోనే జీవించిన వ్యక్తి..
- VMC కీలక నిర్ణయం..శాకాహార నగరంగా మారనున్న వారణాసి..
- ఏపీ ఎయిర్పోర్టుల్లో మద్యం షాపులకు గ్రీన్ సిగ్నల్







