జపాన్లో పర్యటించనున్న సౌదీ యువరాజు
- May 11, 2024
టోక్యో: సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ మే 20 నుండి 23 వరకు జపాన్లో అధికారిక పర్యటన చేయనున్నట్లు టోక్యో శుక్రవారం ప్రకటించింది. " క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి హోదాలో అతని మొదటి జపాన్ పర్యటన. 2019 లో G20 ఒసాకా సమ్మిట్కు గతంలో హాజరయ్యారు. " అని జపాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. సందర్శన సందర్భంగా క్రౌన్ ప్రిన్స్ జపాన్ చక్రవర్తితో భేటీ అవుతారు. దీనితోపాటు జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిడా, క్రౌన్ ప్రిన్స్తో శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహిస్తారు. రాబోయే పర్యటన జపాన్- సౌదీ అరేబియా రాజ్యం మధ్య స్నేహపూర్వక సంబంధాలను మరింత మెరుగుపరుస్తుందని, సంవత్సరాలుగా ఏర్పడిన బలమైన సంబంధాలను మరింత ముందుకు తీసుకుపోతోందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఫాల్స్ రియల్ ఎస్టేట్ సమాచారం ఇస్తే SR50,000 వరకు ఫైన్..!!
- ‘అఫాక్’ పేమెంట్ సిస్టమ్ లో చేరిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!
- కువైట్ లో కేపిటల్ లో భద్రత మరింత పటిష్టం.. 257 అరెస్ట్..!!
- మెడికల్ సెంటర్ కు షాక్.. డాక్టర్కు BD4,072 చెల్లించాలని కోర్టు తీర్పు..!!
- ఒమన్ కుటుంబాల నెలవారీ ఆదాయం పెరుగుదల..!!
- దుబాయ్ లో 9 రోజుల స్కూల్ బ్రేక్.. అక్టోబర్ హాఫ్-టర్మ్ తేదీల్లో మార్పులు..!!
- వైరల్ గా మారిన H1N1 ఫ్లూ ! లైట్ తీసుకుంటే మీకే ప్రమాదం
- బహ్రెయిన్-భారత్ సంబంధాల బలోపేతంపై ప్రశంసలు..!!
- త్వరలో యూనిఫైడ్ గల్ఫ్ టూరిస్ట్ వీసా..!!
- దుబాయ్లో టండూర్ టీనా రెస్టారెంట్ శాశ్వతంగా మూసివేత..!!







