యు.ఏ.ఈలో 51 డిగ్రీలకు చేరిన అత్యధిక ఉష్ణోగ్రత
- July 11, 2018యూఏఈలో అత్యధి ఉష్ణోగ్రత 51 డిగ్రీలకు చేరుకుంది. సైహ్ అల్ సలెమ్లో 51 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కాగా, దేశంలోని నాలుగు స్థానాల్లో 50 డిగ్రీలకు పైన ఉష్ణోగ్రతలు నమోదయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అత్యల్ప ఉష్ణోగ్రత 27.7గా నమోదయ్యింది. నేషనల్ సెంటర్ ఆఫ్ మిటియరాలజీ (ఎన్సిఎం) వెల్లడించిన వివరాల ప్రకారం, వాతావరణం రానున్న రోజుల్లో మరింత వేడిగా వుంటుందని తెలుస్తోంది. ఈస్ట్వార్డ్లో కొంతమేర మేఘాలు ఏర్పడే అవకాశం వుంది. సాధారణ నుంచి ఓ మోస్తరు వేగంతో గాలులు వీస్తాయి. పలు ప్రాంతాల్లో ధూళి ఎక్కువగా వుంటుంది. వేడికి సమాంతరంగా హ్యుమిడిటీ కొనసాగుతుంది. సముద్ర తీర ప్రాంతాలు సాధారణంగానే కనిపిస్తాయి.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం
- టీడీపీ అభ్యర్థి టీ.జీ.భరత్ నామినేషన్ దాఖలు