'పనస ఎంటర్ప్రైజెస్' ద్వారా తెలంగాణలో గోవా కింగ్ బీర్
- July 17, 2018హైదరాబాద్:సినీ పరిశ్రమతో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగిన రవికుమార్ పనస, బెవరేజెస్ బిజినెస్లో ప్రతిష్టాత్మకమైన విజయం దిశగా ముందడుగు వేశారు. గోవా కింగ్ బీర్, ఎంత పాపులరో అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఈ బీర్ని తెలంగాణలో పనస ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ చేయనుంది. ఈ అవకాశం తనకు ఇచ్చినందుకుగాను గోవా కింగ్ బీర్ అధినేత, సినీ నటుడు, బడా పారిశ్రామికవేత్త సచిన్ జోషీకి కృతజ్ఞతలు తెలిపారు రవికుమార్ పనస. సచిన్ జోషితో తన అనుబంధం గురించి చెబుతూ, ఆయన తనకు గ్రేట్ మెంటార్ అనీ, బెస్ట్ సపోర్టర్ అలాగే గురు అని రవికుమార్ పనస చెప్పారు.
తాజా వార్తలు
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం