పౌరులకు సేఫ్టీ అడ్వయిజరీ జారీ చేసిన ఒమన్
- August 09, 2018మస్కట్:ముంబైలోని ఒమన్ కాన్సులేట్, తమ పౌరులకు సేఫ్టీ అడ్వయిజరీని జారీ చేసింది. గురువారం షెడ్యూల్డ్ వర్కర్స్ స్ట్రైక్ కారణంగా, ఒమన్ పౌరులు వీలైనంతవరకు బయటకు రావొద్దని ఆ అడ్వయిజరీలో ఒమన్ పేర్కొంది. ముంబైలో వున్న పౌరులు అప్రమత్తంగా వుండాలని, పబ్లిక్ ప్లేసెస్లో డెమోనిస్ట్రేషన్స్ జరిగే అవకాశం వుందని, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అప్రమత్తంగా ఉండాలని సేఫ్టీ అడ్వయిజరీ జారీ చేసినట్లు ముంబైలోని ఒమన్ కాన్సులేట్ పేర్కొంది.
తాజా వార్తలు
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!
- కోవిడ్ సర్టిఫికేట్ నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగింపు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ