బహ్రెయిన్:లాండ్రీమేన్ని దోచుకున్న మహిళ
- August 09, 2018బహ్రెయిన్:ఆసియాకి చెందిన లాండ్రీ మేన్ని ఓ అరబ్ మహిళ దోచుకుంది. అతన్ని వేధింపులకు గురిచేసి, అతని వద్దనున్న వాలెంట్ని దోచుకుంది 32 ఏళ్ళ మహిళ. ఆమె ఏడుగురు పిల్లల తల్లి. ఈ కేసు విచారణలో వుంది. ఆమెపై ప్రాస్టిట్యూషన్ అభియోగాలూ మోపబడ్డాయి. నిఖబ్ ధరించిన మహిళ, తన షాప్ వద్దకు వచ్చి, మంచి నీళ్ళు అడిగిందనీ, ఆ తర్వాత బాత్రూమ్ గురించి రిక్వెస్ట్ చేసిందనీ, ఆ తర్వాత తనను గట్టిగా పట్టుకుని, అసభ్యకరంగా ప్రవర్తించి, తన వద్దనుంచి వ్యాలెట్ని దోచుకుందని, వ్యాలెట్లో 8 బహ్రెయినీ దినార్స్ వున్నాయని, ఆ తర్వాత ఆమె అక్కడినుంచి పారిపోయిందని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జరిగిన ఘటనపై స్పాన్సరర్కి ముందుగా తెలిపిన బాధితుడు, నిందితురాలు బలంగా వుండడంతో ఆమెను తాను నిలువరించలేకపోయానని చెప్పాడు.
తాజా వార్తలు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం