పాకిస్తాన్ జైళ్ల నుంచి 30 మంది భారతీయ ఖైదీలకు విముక్తి
- August 13, 2018పాకిస్తానన్ జైళ్లలోని 30 మంది భారతీయ ఖైదీలను ఆ దేశం విడుదల చేసింది. ఆ దేశ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఖైదీలను జైళ్ల నుంచి విడుదల చేసినట్లు తెలిపింది. ఇందులో 27 మంది చేపలు పట్టుకునే జాలర్లు ఉన్నారు. మానవతా దృక్పథంతో వీరిని విడుదల చేస్తున్నట్లు తెలిపింది. మొత్తం 470 మంది భారతీయులు పాకిస్తాన్ కారాగారాల్లో బందీలుగా ఉండగా అందులో 418 మంది మత్స్యకారులేనని జులైలో ఆదేశ సుప్రీం కోర్టుకు సమర్పించిన నివేదికలో పాక్ ప్రభుత్వం వెల్లడించింది.
తాజా వార్తలు
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..
- ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్..
- కాలిఫోర్నియా లాంగ్ బీచ్లో కాల్పుల కలకలం
- ఉమ్ రామూల్, అల్ బర్షాలోని ఆర్టీఏ కేంద్రాలు అప్గ్రేడ్
- దుబాయ్ కు పోటెత్తుతున్న భారతీయులు..!
- సౌదీ రాజుకు HM సుల్తాన్ సంతాపం
- టాప్ 20 ప్రపంచ కార్ మార్కెట్లలో సౌదీ అరేబియా
- ఇన్వెస్ట్ స్కామ్..బౌన్స్ చెక్కు జారీ చేసిన వ్యక్తికి జైలు శిక్ష
- యూఏఈలో వేసవి ప్రారంభం వరకు వర్షాలు..!
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..