దుబాయ్:అగ్ని ప్రమాదం: ఇద్దరు కార్మికుల మృతి
- August 13, 2018దుబాయ్: జబెల్ అలిలోని ఓ అల్యూమినియం కంపెనీ ఫర్నేస్లో ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఫర్నేస్ వద్ద పనిచేస్తున్న సమయంలో, కొన్ని బ్రిక్స్ వారి తల మీద పడటంతో, ఇద్దరు వ్యక్తులు ఫర్నేస్లో పడి ప్రాణాలు కోల్పోయారు. జబెల్ అలి పోలీస్ స్టేషన్ నుంచి పోలీస్ పెట్రోల్స్, అంబులెన్స్, ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్, క్రైమ్ సీన్ ఆఫీసర్స్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫర్నేస్లోని అతి శక్తివంతమైన మంటల కారణంగా ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారనీ, వారి మృతదేహాల్ని ఆసుపత్రికి తరలించామనీ, ఘటనపై విచారణ జరుగుతోందని పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్లైన్స్
- స్పామ్ కాల్స్కు ఇక గుడ్బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ