ఇండియా:రూపాయి మారకం విలువ మరింత పతనం
- August 13, 2018టర్కీ కరెన్సీ దేశీయ కరెన్సీని వణికిస్తోంది. ఇవాళ రూపాయి మారకం విలువ మరింత పతనమైంది. చరిత్రలో మొదటిసారిగా డాలర్తో పోలిస్తే 70 మార్కును దాటింది రూపాయి మారకం విలువ. దీంతో ఈ ఏడాది ఇప్పటి వరకు రూపాయి 10శాతం మేర బలహీనపడి ఇవాళ రికార్డు స్థాయి కనిష్ట స్థాయికి పడిపోయింది. ప్రస్తుతం 70.08 వద్ద రూపీ కదలాడుతోంది. రూపాయి బలహీనంతో ఎగుమతి సంబంధ రంగాల్లో ఉత్సాహం కనిపిస్తోంది. అయితే ఇంపోర్ట్స్ భారం మాత్రం మరింత పెరగడం దిగుమతిదారులను కలవరపెడుతోంది.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం