భారతీరాజా దర్శకత్వంలో 'అమ్మ.. పురట్చి తలైవి' సినిమా
- August 20, 2018దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్రను భారతిరాజా తెరకెక్కించనున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. 'అమ్మ.. పురట్చి తలైవి' అనే పేరుతో ఒక చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఆదిత్య భరద్వాజ్ నిర్మించనున్న ఈ చిత్రం డిసెంబరులో సెట్స్పైకి వెళ్ళనుందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో జయలలిత పాత్రలో నటించే విషయంపై అనుష్క లేదా ఐశ్వర్యారాయ్తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇక ఎంజీఆర్గా కమల్హాసన్ లేదా మోహన్లాల్ నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి.
తాజా వార్తలు
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత
- బయోమెట్రిక్ ఫింగర్ప్రింట్ గడువు పొడిగింపు
- కువైట్ నుండి బయలుదేరిన మెజెస్టి ది సుల్తాన్
- రియల్ ఎస్టేట్ ఏజెంట్లపై కొరడా..7 సంస్థల లైసెన్స్లు సస్పెండ్
- యూఏఈ ఫ్లైట్స్..కొత్త ప్రోటోకాల్ జారీ
- వారంలో 450,000 మంది ప్రజలు రఫా నుండి తరలిపోయారు.. UN
- యూఏఈలో దశల వారీగా జయవాన్ డెబిట్ కార్డ్ల జారీ
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్