ఖరీఫ్ సీజన్లో 25 వేల మంది ప్రయాణీకులు
- September 17, 2018మస్కట్: ఖరీఫ్ సీజన్లో మొత్తం 25,000 మంది ప్రయాణీకులు మవసలాత్ ద్వారా ప్రయాణించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మినిస్ట్రీ వెల్లడించిన వివరాల ప్రకారం జూన్ 22 నుంచి ఆగస్ట్ 31 మధ్యలో సలాలా ఖరీఫ్ సీజన్ సందర్భంగా ప్రతిరోజూ సుమారు 400 మంది ప్రయాణీకుల చొప్పున 25 వేల మందికి పైగా ప్రయాణీకులు ప్రయాణించినట్లు తెలుస్తోంది. సలాలాకి ప్రతిరోజూ 12 రోజువారీ ట్రిప్పుల్ని నడుపుతోంది. మవసలాత్ బస్సుల పట్ల ప్రయాణీకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం
- కొనసాగుతున్నమూడో విడత పోలింగ్..