హై ఎలక్షన్ కమిటీ ఏర్పాటు
- September 18, 2018మనామా: జస్టిస్, ఇస్లామిక్ ఎఫైర్స్ అండ్ ఎండోవ్మెంట్ మినిస్టర్ షేక్ ఖాలిద్ బిన్ అలి అల్ ఖలీఫా, మెంబర్స్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్కి సంబంధించిన ఎన్నికల విషయమై హై కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. జస్టిస్ మినిస్టర్ నేతృత్వంలో ఏర్పాటయ్యే ఈ కమిటీలో జడ్జీలు అబ్దుల్ రహ్మాన్ అల్ జాయెద్ అహ్మద్, మసూమా అబ్దుల్రసూల్ ఇసా, ఖాలిద్ హస్సన్ అజాజి, జడ్జి మొహమ్మద్ హసన్ అల్ బుసైనాన్, ఛాన్సెలర్ వీల్ అల్ బ్యులాలి, ఛాన్సెలర్ ఒసామా అలి అల్ అవుఫి మరియు జడ్జి మొహమ్మద్ సైద్ అల్ అరాది ఉంటారు. మరో ఎడిక్ట్ జారీ చేసిన మినిస్టర్, లెజిస్లేషన్ అండ్ లీగల్ ఒపీనియన్ కమిషన్ (ఎల్ఎల్ఓసి) ప్రెసిడెంట్ని కూడా నియమించారు. ఛాన్సెలర్ నవాఫ్ అబ్దుల్లా హమ్జాని హై ఎలక్షన్ కమిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ డైరెక్టర్గా నియమించడం జరిగింది.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్