ఫ్లోరిడాలో రోడ్డు ప్రమాదం: ఇద్దరు ఒమనీ విద్యార్థుల మృతి
- October 11, 2018మస్కట్: ఫ్లోరిడాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం ఇద్దరు ఒమనీ స్టూడెంట్స్ని బలి తీసుకుంది. ఈ ఘటనలో మరొకరు గాయపడ్డారని ఒమన్ మినిస్ట్రీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ పేర్కొంది. మృతి చెందినవారిని మొహమ్మద్ బిన్ సలీమ్ అల్ మషారి, మొహమ్మద్ బిన్ సౌద్ అల్ తోబిగా గుర్తించారు. అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఈ ఇద్దరూ చనిపోయారని మినిస్ట్రీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ పేర్కొంటూ, వారి మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని మినిస్ట్రీ తెలిపింది. గాయపడ్డ విద్యార్థి వకాస్ అల్ సియాబీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు మినిస్ట్రీ ఓ ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..
- తెలంగాణ: వడదెబ్బకు ఐదుగురు మృతి.. ఇవాళ, రేపు జాగ్రత్త
- తెలంగాణలో ప్రధాని మోదీ భారీ బహిరంగ సభ.. ఏర్పాట్లు పూర్తి
- పతంజలికి మరో షాక్.. 14 ఉత్పత్తులపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం బ్యాన్
- హైదరాబాద్లో గేమింగ్ ముఠా గుట్టు రట్టు.. 9 మంది అరెస్ట్, రూ.62 వేలు సీజ్
- బాలాకోట్ దాడుల విషయం పాక్ కే ముందు చెప్పాం..చాటుమాటు వ్యవహారాలు నేను చేయను: మోడీ
- కువైట్ ఆర్మీ జనరల్ స్టాఫ్ చీఫ్ని కలిసిన భారత రాయబారి
- Dh3 మిలియన్ల వరకు జరిమానా: CSI చర్చి, BAPS ఆలయాన్ని సందర్శిస్తున్నారా?
- SR808 బిలియన్లకు చేరిన FDI పెట్టుబడులు..!
- ఖతార్ ఎయిర్వేస్ మొట్టమొదటి AI క్యాబిన్ సిబ్బంది..!