ఆఫ్రికా లో 78 మంది విద్యార్థుల కిడ్నాప్
- November 05, 2018ఆఫ్రికా:ఆఫ్రికా దేశం కెమరూన్లో 78 మంది స్కూల్ విద్యార్థులు అపహరణకు గురయ్యారు. ఈ ఘటన బమెండాలో జరిగింది. కిడ్నాప్కు గురైనవారిలో ఎక్కువ శాతం మంది చిన్నారులే ఉన్నారు. బమెండా ప్రాంతంలో వేర్పాటు ఉద్యమం కొనసాగుతున్నది. ప్రెసిడెంట్ పౌల్ బియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ వేర్పాటువాదులు భారీ నిరసనలు చేపట్టారు. స్కూళ్లు మూసివేశారు, కర్ఫ్యూ విధించారు. కిడ్నాప్కు గురైన వారిలో స్కూల్ ప్రిన్సిపాల్ కూడా ఉన్నారు.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం