ఎయిర్ షోను విజిట్ చేయనున్న 10,000 మంది విద్యార్థులు
- November 05, 2018బహ్రెయిన్:ఐదవ ఎడిషన్ బహ్రెయిన్ఇ ంటర్నేషనల్ ఎయిర్ షో, 10 వేల మంది విద్యార్థులకు ఆహ్వానం పలకనుంది. మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ టెలికమ్యూనికేషన్ (ఎంటిటి), మినిస్ట్రీఆఫ్ ఎడ్యుకేషన్ (ఎంఓఇ) మధ్య జాయింట్ పార్టనర్షిప్లో భాగంగా ఎంపిక చేసిన విద్యార్థుల్ని నవంబర్ 14, 15 తేదీల్లో ఎయిర్ షోకి ఆహ్వానిస్తున్నారు. అన్ని వయసుల విద్యార్థులూ ఈ ఎయిర్ షోలో పాల్గొనబోతున్నారు. పలు పబ్లిక్, ప్రైవేట్ స్కూల్స్ నుంచి స్టూడెంట్స్ రానున్నారు. ఎయిర్ షో పబ్లిక్ ఏరియాలో, రెండ్రోజులపాటు విద్యార్థులకుఅ వగాహన కల్పిస్తున్నారు. ఏరోస్పేస్ ఇండస్ట్రీ గురించి విద్యార్థుల్లో అవగాహన పెంచడానికి ఈ కార్యక్రమం దోహదం చేస్తుందని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం