ఛారిటీ మారథాన్: 3 వేల మందికి పైగా హాజరు
- November 05, 2018బహ్రెయిన్:యాన్యువల్ బహ్రెయిన్ మారథాన్ రిలేలో 3 వేల మందికి పైగా ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనన్నారు. కింగ్డమ్లో చారిటబుల్ సొసైటీలకు నిధులు సమకూర్చేందుకుగాను ఈ మారథాన్ జరగనుంది. సేవా కార్యక్రమాల పట్ల ప్రజల్లో ఎంతటి అవగాహన, ఆసక్తి వుందో ఈ చారిటీ మారథాన్స్తో నిరూపితమవుతోందని నిర్వాహకులు తెలిపారు. 37వ ఎడిషన్ బహ్రెయిన్ మారథాన్ రిలే (బిఎంఆర్), బహ్రెయిన్ రౌండ్ టేబుల్ మరియు రొటరాక్ట్ బహ్రెయిన్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. నవంబర్ 9న బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ వద్ద ఈ మారథాన్ జరుగుతుంది.
తాజా వార్తలు
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం
- తిరుమలలో భక్తుల రద్దీ..దర్శనానికి 18 గంటలు
- వైసీపీ మ్యానిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్..
- ట్రంప్ తో డిబేట్ కు నేను సిద్ధం: బైడెన్