భాగ్యనగరంలో ఆ రెండు గంటల్లోనే టపాసులు పేల్చాలి
- November 06, 2018
హైదరాబాద్:దీపావళి రోజున టపాకాయిలు పేల్చడంపై సుప్రీం కోర్టు ఆంక్షలు విధించింది. కేవలం రెండు గంటలు మాత్రమే పేల్చాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో బాణాసంచా, పటాకులను కాల్చడంపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిషోర్ ప్రజలకు పలు సూచనలు చేశారు. జన సంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో భారీ శబ్దాలను కలగజేసే టపాసులను పేల్చడాన్ని పూర్తిగా నిషేధించినట్లు తెలిపారు. నగరవాసులు సుప్రీం ఆదేశాలు ఖచ్చితంగా పాటించాలన్నారు. దీపావళి పండుగ రోజు రాత్రి 8గంటల నుండి 10గంటలలోపు మాత్రమే టపాసులను కాల్చాలని దానకిషోర్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







