భాగ్యనగరంలో ఆ రెండు గంటల్లోనే టపాసులు పేల్చాలి
- November 06, 2018హైదరాబాద్:దీపావళి రోజున టపాకాయిలు పేల్చడంపై సుప్రీం కోర్టు ఆంక్షలు విధించింది. కేవలం రెండు గంటలు మాత్రమే పేల్చాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో బాణాసంచా, పటాకులను కాల్చడంపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిషోర్ ప్రజలకు పలు సూచనలు చేశారు. జన సంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో భారీ శబ్దాలను కలగజేసే టపాసులను పేల్చడాన్ని పూర్తిగా నిషేధించినట్లు తెలిపారు. నగరవాసులు సుప్రీం ఆదేశాలు ఖచ్చితంగా పాటించాలన్నారు. దీపావళి పండుగ రోజు రాత్రి 8గంటల నుండి 10గంటలలోపు మాత్రమే టపాసులను కాల్చాలని దానకిషోర్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- నూడుల్స్లో కోట్ల విలువైన వజ్రాలు..
- పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కల్యాణ్ నామినేషన్
- గాజాలో తక్షణ కాల్పుల విరమణకు GCC, EU ఉమ్మడి చర్యలు. !
- బ్యాంకులు రుణ వాయిదాలు 6 నెలల పాటు వాయిదా..!
- 3 నెలల్లో 67 హాస్పిటాలిటీ సౌకర్యాలు మూసివేత
- జిలీబ్ అల్-షుయౌఖ్లో ఆసియా జాతీయుడి హత్య..!
- యూఏఈ అధ్యక్షుడితో సుల్తాన్ కీలక చర్చలు
- విమానాల్లో 12 ఏళ్లలోపు చిన్నారులకు వారి పేరెంట్స్ పక్కనే సీటు ఇవ్వాలి: DGCA
- బాధిత కుటుంబాల కోసం వాట్సాప్ నంబర్ ప్రారంభం
- కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల కిటకిట